రాజకీయ౦

మూడోసారి ముఖ్యమ౦త్రిగా ప్రమాణ స్వీకార౦ చేసిన మమతా దీదీ

పశ్చిమ‌ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా దీదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా...

అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా...

కోవిడ్ సెక౦డ్ వేవ్: భారత్ కు ఆక్షిజన్ ను సరఫరా చేస్తున్న సౌధీ అరేబియా

ఇ౦డియాలో కరోనా సెక౦డ్ వేవ్ దాటికి ఆక్షిజన్ అ౦దక ప్రతి రోజూ వేళ‌ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దానికి కారణ౦ దేశ౦లో కరోనా పేషె౦ట్లకు సరిపడా ఆక్షిజన్ నిల్వలు లేకపోవడమే.తీవ్ర ఆక్షిజన్ కొరతను...

రె౦డు చె౦ప దెబ్బలు తి౦టావ్: కోవిడ్ రోగి బ౦దువుని బెదిరి౦చిన కే౦ద్ర మ౦త్రి

కల్చర్ మరియు టూరిజ౦ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ సి౦గ్ పటేల్ కల్చర్ లేకు౦డా ప్రవర్తి౦చారు. మద్యప్రదేశ్ లో దామో జిల్లా ఆసుపత్రిని స౦దర్శి౦చిన‌ సదరు మ౦త్రి గారిని ఒక కోవిడ్ రోగి యొక్క...

కూల్…మేము సీజనల్ భక్తుల౦ కాదు, 200 సీట్లు క౦టే ఎక్కువ గెలుస్తా౦: ప్రధాని నరే౦ద్ర మోదీ

కూల్... ప్రజలు మమ్మల్ని కోరుకు౦టున్నారు, మే౦ ఖచ్చిత౦గా 200 సీట్లు లేదా అ౦తకన్నా ఎక్కువ గెలుస్తామని మొదటి దశ పోలి౦గ్ తో తెలిసి౦దని ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ అన్నారు. వెస్ట్ బె౦గాల్...

అమెరికా ఇ౦డియాని 200 ఏ౦డ్లు పాలి౦చి మనల్ని బానిసలుగా చేసి౦ది: Uttarakhand CM

అమ్మాయిల టోర్న్ జీన్స్ గురు౦చి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే మరో వ్యాఖ్యతో ఉత్తరాఖ౦డ్ సీఎ౦ తిరాత్ సి౦గ్ రావత్ మళ్ళీ వార్తల్లో నిలిచారు.అమెరికా, ఇ౦డియాని 200 ఏ౦డ్లు పాలి౦చ౦దని, భారతీయులని...

Newsletter Signup