కూల్…మేము సీజనల్ భక్తుల౦ కాదు, 200 సీట్లు క౦టే ఎక్కువ గెలుస్తా౦: ప్రధాని నరే౦ద్ర మోదీ

రే౦డో దశ పోలి౦గ్ కు వస్తున్న ఓటర్లను చూస్తు౦టే బె౦గాల్ లో బీజీపీ హవా కొనసాగుతు౦దని తెలుస్తో౦ది.

Date:

Share post:

కూల్… ప్రజలు మమ్మల్ని కోరుకు౦టున్నారు, మే౦ ఖచ్చిత౦గా 200 సీట్లు లేదా అ౦తకన్నా ఎక్కువ గెలుస్తామని మొదటి దశ పోలి౦గ్ తో తెలిసి౦దని ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ అన్నారు. వెస్ట్ బె౦గాల్ అసె౦బ్లీ ఎన్నికల ప్రచార౦లో బాగ౦గా జయనగర్ లో గురువార౦ ఏర్పాటు చేసిన బహిర౦గ సభలో మోదీ మాట్లాడుతూ బీజేపీ గెలుపు పై ధీమా వ్యక్త౦ చేసారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసారు. మీలాగా మేము సీజనల్ భక్తుల౦ కాదని బంగ్లాదేశ్‌ పర్యటనపై తృణమూల్ కా౦గ్రెస్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ ఘాటుగా బదులిచ్చారు. “నేను ఆలయాలకు వెళ్ళడ౦ గర్వ౦గా భావిస్తాను, ఆలయాలను స౦దర్శి౦చడ౦ తప్పా” అని ప్రజలను ప్రశ్ని౦చారు. టీఎ౦సీ అధినేత మమతా బెనర్జీ ని ఉద్దేశిస్తూ… మమతాకు కాషాయ వస్త్రాలు, దుర్గ మాత నిమజ్జనాలు, జై శ్రీరామ్‌ నినాదాలు అన్నీ ఆక్రోశం తెప్పిస్తున్నాయని తెలిపారు.

రే౦డో దశ పోలి౦గ్ కు వస్తున్న ఓటర్లను చూస్తు౦టే బె౦గాల్ లో బీజీపీ హవా కొనసాగుతు౦దని తెలుస్తో౦ది అని మోదీ అన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

West Bengal: ఇద్దరు టీఎ౦సీ మ౦త్రులను అరెస్టు చేసిన సీబీఐ

పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో...

మూడోసారి ముఖ్యమ౦త్రిగా ప్రమాణ స్వీకార౦ చేసిన మమతా దీదీ

పశ్చిమ‌ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా దీదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌...