రాజకీయ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...

మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొ౦టున్నా౦: ప్రధాని మోదీ

వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు రైతుల‌ ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.ప్రధాని...

ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు

ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...

అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.సోమవారం (...

ఆవు పేడ, మూత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...

Newsletter Signup