రాజకీయ౦

ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు

ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...

అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.సోమవారం (...

ఆవు పేడ, మూత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...

4 గంటల ప్రధాని పర్యటన కోసం ₹ 23 కోట్లు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1...

దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్

బాలీవుడ్ నటి కంగ‌నా ర‌నౌత్ వివాదాస్పద‌ వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్...

Newsletter Signup