క్రై౦ న్యూస్

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in Anantapuram District)  కొనింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో ఎప్పటికి...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ (37)దారుణ హత్యకు గురైయ్యారు. ఇంట్లో ఎవరు...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో 12వ ప్లాట్ ఫామ్ వద్ద బస్సు కోసం ఎదురు...

దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

AP Village Volunteer Raped Tenth Student: దెందులూరు లో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో 10 వ తరగతి చదువుతున్న బాలిక పై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన...

Newsletter Signup