క్రై౦ న్యూస్

HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం బేగంపేట్ లోని మహిళా పీజీ హాస్టల్ బాత్రూంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు (Unknown Person enter Begumpet PG Womens...

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబయి ఎయిర్ పోర్టులో సుమారు రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది (Thailand woman arrested at Mumbai airport and cocaine worth Rs 40 crores seized)....

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖాట్మండు జిల్లా కోర్ట్ క్రికెటర్ లమిచానే ను అత్యాచారం...

అనకాపల్లిలో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక కుటుంబం అంత సైనైడ్ తాగి...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో... ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus Accident) జరిగింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in Anantapuram District)  కొనింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...

Newsletter Signup