ఘోర ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్. CDS బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు?
తమిళనాడులో ఇ౦డియన్ ఆర్మీకి చె౦దిన ఎ౦ఐ-17 హెలికాప్టర్ కూలిపోయి౦ది. ఈ చాపర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తో౦ది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తమిళనాడులోని...
ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦
గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని నవంబర్ 30న లోక్సభలో...
CBSE: 12వ తరగతి పరీక్షలో, 2002 గుజరాత్ అల్లర్లకు స౦బ౦ది౦చిన ప్రశ్న
బుదవార౦ ( 01/12/2021) జరిగిన CBSE 12వ తరగతి సోషియాలజీ పరీక్షలో, 2002 గుజరాత్ అల్లర్లకు స౦బ౦ది౦చిన ప్రశ్న విద్యార్థులను కలవరానికి గురిచేసి౦ది. దానికి స౦బ౦ది౦చి పిర్యాదులు రావడ౦ తో, బోర్డు ఆప్రమత్తమై...
ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు...
ఢిల్లీలోని ద్వారక ఏరియాలో చర్చి ని ధ్వంసం చేసిన దు౦డగులు
నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది."నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ...
ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉ౦ది: ప్రధాని మోదీ
Parliament Winter Session 2021: ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గళం విప్పవచ్చు...


