Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన జిన్నా టవర్ను మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్...
అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు
కాశ్మీర్లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చేయాలని కోరుతూ లండన్కు చెందిన ఒక సంస్థ జనవరి...
Formula-E రేసి౦గ్ కు సిద్ధమౌతున్న హైదరాబాద్ మహానగర౦
హైదరాబాద్ నగర౦ 'Formula-E' రేసి౦గ్ కు ఆతిధ్యమివ్వడానికి సిద్ధమౌతు౦ది. మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం మరియు ABB Formula-E హైదరాబాద్ను హోస్ట్ సిటీగా చేయడానికి సోమవార౦ ఒప్పందం కుదుర్చుకుంది.ABB Formula-E...
మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్
Muslims Protest against Hate Speechఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ 'ధరం సంసద్'లో జరిగిన విద్వేషపూరిత...
మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి
కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి చేశారు.ఈ ఘటన డిసెంబర్ 29న బెళగావి జిల్లా ముదలగి...
కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల
Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్ లో అ౦దుబాటులోకి వచ్చినట్లు సాక్షి పత్రిక తెలిపి౦ది. ఈ...