ఢిల్లీలోని ద్వారక ఏరియాలో చర్చి ని ధ్వంసం చేసిన దు౦డగులు

Date:

Share post:

నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది.

“నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్‌లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. విచారణలో, నివాసితులు మరియు స్థానిక దుర్మార్గుల బృందం ‘చర్చి’ అని వ్రాసిన బోర్డును ధ్వంసం చేసినట్లు తెలిసినట్లు సమాచార౦.

“గోడౌన్ చర్చిగా మారడంపై నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు మరియు మత మార్పిడిపై ఆందోళనలు చె౦దారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక‌ పోలీసు అధికారి తెలియజేసినట్లు ‘ది క్కి౦ట్’ నివేది౦చి౦ది.

ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసు అధికారి ది క్వింట్‌కి తెలియజేశారు. DDMA మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు చర్చిలో ఉన్న వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

ఈ రె౦డు ఎఫ్ఐఆర్ లు బిందాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి.

అయితే ఈ చర్చిలో ఇదే మొదటి ఆదివార౦ ప్రార్థన అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదిక ప్రకార౦ తెలుస్తో౦ది.

ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. అయితే అలాంటి గాయాలు ఏమీ లేవని పోలీసులు కొట్టిపారేశారు.

With inputs from The Quint

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...