ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Date:

Share post:

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం… దేశ భద్రతా ద్రష్ట్య భారత్ లో చైనీస్ సీసీటీవీలు (India bans Chinese CCTV) కెమెరాలు నిషేధం విధించడం అయినది. ఈ ఏప్రిల్ 1వ తేది నుంచి నుంచి అమలు లోకి రానునట్లు తెలుస్తోంది.

అలాగే ఈ నిర్ణయం  యొక్క ముఖ్య ఉదేశం దేశ భద్రత మరియు డేటా రక్షణ అని అధికారులు చెబుతున్నారు.

నిషేధానికి కారణాలు? (Reasons for Chinese CCTV Ban in India)

ప్రస్తుతం చైనా కంపెనీలు తయారు చేసే సీసీటీవీ కెమెరాలు పెద్ద ఎత్తున భారత మార్కెట్లో చలామణి అవ్తున్న విషయం తెలిసినదే. అయితే మీడియా సమాచారం మరియు వార్త కధనాల ప్రకారం… ఈ పరికరాలు సేకరించే వీడియో డేటా విదేశాలకు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవ్తునాయి.

మరీ ముక్యంగా చెప్పాలంటే… ప్రభుత్వ కార్యాలయాలలో, రైల్వే స్టేషన్ లో, విమానాశ్రయంలో అలాగే సైనిక స్థావరలలో  ఇలాంటి పరికరాలు ఉండడం వలన జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడవచ్చు అని నిపుణుల సుచిస్తునారు.

వేటిపై ప్రభావం? (Impact)

ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత మార్కెట్ లో చైనా కంపెనీలు అయిన Hikvision, Dahua మొదలగు ప్రముక సంస్థల సీసీటీవీలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. ఈ కంపెనీలు తక్కువ ధరకే సరికొత్త ఫీచర్లతో కెమెరాలు అందించడం వల్ల పెద్ద మార్కెట్‌ను సంపాదించాయి అనే చెప్పాలి. అయతే భారత్ ప్రభుత్వం చైనీస్ CCTV లను నిషేదించాలి అని  తీసుకున్న నిర్ణయంతో వారి వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

స్వదేశి తయారీకి అవకాశం (Make In India):

దేశీయంగా తయారవుతున్న సీసీటీవీ కెమెరాలకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. “Make in India” కార్యక్రమం లో భాగంగా భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను విస్తరించే అవకాశం కూడా లేకపోలేదు. ముక్యంగా ఇతర దేశాల కంపెనీలు కూడా భారత మార్కెట్లో తమ స్థానం పెంచుకునే అవకాశం రానుంది.

చైనా సీసీటీవీలు బంద్ (India bans Chinese CCTV):

ALSO రీడ్ : కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి… సుమారు 400 మంది మృతి

ఆఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. 2026, మార్చ్ 16 న కాబూల్ నగరంలో ఒక పెద్ద డ్రగ్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌ పాక్ నటి సనా జావెద్‌ను...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం...