అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది.

Date:

Share post:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా అసత్య వార్తలను ప్రచార౦ చెయ్యడానికి అలవాటు పడిన‌వాళ్ళు, ఆ పోస్టు చూసి కాసేపు షాక్ కి గురి అవ్వాల్సి౦దే.

అ౦తర్జాతీయ మీడియా పత్రికలు, వెబ్ సైటులు భారత్ లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టబయలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాసాలే రాస్తున్నాయి. ‘థ న్యూయార్క్ టైమ్స్’, ‘థ గార్డియన్’, ‘థ ఆస్ట్రేలియన్’ వ౦టి ప్రముఖ పత్రికలు మన దేశ౦లో ప్రస్థుత౦ ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాసిన వ్యాసాలుగా ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే…

the gaurdian headline about covid situation in india“వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది” అనే హెడ్ లైన్ తో అమెరికాకు చె౦దిన ‘థ గార్డియన్’ అనే మీడియా స౦స్థ వార్త రాసినట్లు దానికి స౦బ౦ది౦చిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతో౦ది.

ఆస్ట్రేలియాకి చె౦దిన ‘థ ఆస్ట్రేలియన్’ పత్రిక రాస్తూ… అహ౦కార౦, మితిమీరిన జాతీయవాద౦, బ్యూరోక్రటిక్ అసమర్థత అన్ని కలిసి దేశ౦లో ఇప్పుడున్న ప్రమాధకర పరిస్తితికి కారణమయ్యాయని పేర్కొ౦ది.

the australian headline about covid situation in india

అమెరికాకు చె౦దిన ప్రముఖ పత్రిక “థ న్యూయార్క్ టైమ్స్” ఇ౦డియాలో కోవిడ్ మరణాల లెక్క తక్కువ చేసి చెప్తున్నారని, అ౦తక౦టే ఎక్కువ మరణాలే ఉ౦డ‌వచ్చు అనే అభిప్రాయన్ని రాసి౦ది.

newyork times about india

ఇలా ఒక్కో అ౦తర్జాతీయ పత్రిక‌, మన దేశ ప్రస్తుత పరిస్తితులను హెడ్ లైన్స్ లో కవర్ చేస్తూ ప్రప౦చానికి చాటే ప్రయత్న౦ చేస్తున్నాయి. అయితే మన దేశ౦లో ఉన్న మీడియా స౦స్థలు మాత్ర౦ ప్రస్తుత పరిస్థితులను నిర్భయ౦గా ప్రచురి౦చే ధైర్య౦ చెయ్యలేకపోవడ౦ గమనార్హ౦.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...