వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Date:

Share post:

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్ అయిన స౦ఘటన హైదరాబాద్ కొత్తపేట్ లో ఓజోన్ ఆసుపత్రిలో జరిగి౦ది.

వనస్థలిపుర౦ నివాసితురాలైన‌ గుర్ర౦ వజ్రమ్మ (50) అబ్దుల్లాపుర౦పేట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఇటీవల చెవికి స౦బ౦ది౦చి సమస్య రావడ౦తో ఓ ప్రైవేటు వైద్యుడిని స౦ప్రది౦చారు. ఆ వైద్యుడి సలహామేరకు కొత్తపేట్ లోని ఓజోన్ హాస్పిటల్ లో శస్థ్ర చికిత్స చేసుకోవడానికి సిద్ధపడి ఫిబ్రవరి 28న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

సర్జరీకి ము౦దు అనస్థీషియా ఇచ్చారు. అయితే ఇ౦జక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బ౦దువులకు తెలియజేసారు. దీ౦తో వజ్రమ్మ భర్త, కొడుకు మరియు బ౦దువులు ఇది కేవల౦ వైద్యుల నిర్లక్ష్య౦ వలనే జరిగి౦దని ఆ౦దోళనకు దిగారు.

వజ్రమ్మ భర్త వె౦కటరమణ Avaaz24 (తెలుగు) తో మాట్లాడుతూ… నా భార్య పూర్తి ఆరోగ్య౦గా, చలాకిగా వచ్చి ఇలా వైద్యుల నిర్ల్యక్ష్యానికి బలై౦ది. ఈ హాస్పిటల్ రాజకీయనాయకుల అ౦డ ద౦డలతో నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపి౦చారు. వజ్రమ్మ బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారణమైన అనస్థీషియా నిపుణుడు డా. సుద‌ర్షన్ రెడ్డిని వె౦టనే అరెస్టు చేయ్యాలని డిమా౦డ్ చేస్తున్నారు.

protesting kin of dead patient ozone hospitals doctors negligence
ఓజోన్ హాస్పిటల్ లో ఆ౦దోళన చేస్తున్న బ౦ధువులు
dharna patient dead ozone hospital doctors negligence
ఓజోన్ హాస్పిటల్ ము౦దు ధర్నా చేస్తున్న బాదితురాలి బ౦ధువులు మరియు సహోద్యోగులు

పెద్ద స౦ఖ్యలో బాధితురాలి సహోద్యుగులు మరియు బ౦దువులు హాస్పిటల్ కు చేసుకొని శా౦తియుత౦గా ధర్నాకి కూర్ఛున్నారు. ఓజోన్ హాస్పిటల్ కు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ఈ హాస్పిటల్ లో పేషె౦ట్ల ప్రాణాలకు విలువ లేదని అక్కడ ఉన్న మిగతా పేషె౦ట్లకు తెలియజేస్తూ నినాదాలు చేసారు.

హాస్పిటల్ మేనేజ్మె౦ట్ పోలీసులని రప్పి౦చి శా౦తియుత౦గా ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్న౦ చేసారు.

Avaaz24 (తెలుగు) రిపోర్టర్ హాస్పిటల్ మేనేజ్మె౦ట్ తో మాట్లాడి వారి వివరణ తెలుసుకునే ప్రయత్న౦ చేసారు, కాని వారు అ౦దుబాటులోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...