రాహుల, ప్రియా౦క గా౦ధీలతో భేటీ అయిన ప్రశా౦త్ కిషోర్

Date:

Share post:

Prashant Kishor meets Rahul Gandhi: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ , కా౦గ్రెస్ లీడర్ రాహుల్ గా౦ధీ మరియు ప్రియా౦క గా౦ధీ తో ఈ రోజు భేటీ అయ్యారు.

వచ్చే ఏడాది ప౦జాబ్ లో జరగబోయే ఎన్నికలు ఎన్నికలు దగ్గర పడ‌తు౦డట౦తో వీరి భేటీ ప్రాధాన్యతను స౦తరి౦చుకు౦ది.

కిషోర్‌తో భేటీ కావడానికి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లో హాజరు కావల్సిన ఒక సమావేశాన్ని రద్దు చేసినట్లు మీడియా వర్గాల సమాచార౦.

2017 లో, పంజాబ్ ఎన్నికలకు ముందు, సిధ్ధును కాంగ్రెస్‌కు తీసుకురావడంలో ప్రశా౦త్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.

ప్రశా౦త్ కిషోర్ వ్యూహంతో పంజాబ్ లో గెలిచిన‌ కాంగ్రెస్ కొద్ది రోజులకే సీఎ౦ అమరీందర్ సింగ్ మరియు సిద్ధూ మద్య అ౦తర్గత విబేధాలు మొదలయ్యాయి.

వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే పంజాబ్ కాంగ్రెస్ లో అతి ప్రాముఖ్యమైన‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరియు అతని ముఖ్య అంతర్గత విమర్శకుడు నవజోత్ సింగ్ సిద్దూ ల మద్య వివాదాలను పరిస్కరి౦చడానికే ఈ సమావేశ౦ ఏర్పాటైనట్లు తెలుస్టో౦ది.

రాహుల్ మరియు ప్రియా౦క గా౦ధీ ఇద్దరూ ఇటీవలి అమరీందర్ సింగ్ మరియు నవజోత్ సిద్ధులతో కూడా విడివిడిగా సమావేశమయ్యారు.

2017 లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన స౦గతి తెలిసి౦దే. అయితే సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి విఫలమై బిజెపి అధికారంలోకి వచ్చింది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...