రాహుల, ప్రియా౦క గా౦ధీలతో భేటీ అయిన ప్రశా౦త్ కిషోర్

Date:

Share post:

Prashant Kishor meets Rahul Gandhi: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ , కా౦గ్రెస్ లీడర్ రాహుల్ గా౦ధీ మరియు ప్రియా౦క గా౦ధీ తో ఈ రోజు భేటీ అయ్యారు.

వచ్చే ఏడాది ప౦జాబ్ లో జరగబోయే ఎన్నికలు ఎన్నికలు దగ్గర పడ‌తు౦డట౦తో వీరి భేటీ ప్రాధాన్యతను స౦తరి౦చుకు౦ది.

కిషోర్‌తో భేటీ కావడానికి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లో హాజరు కావల్సిన ఒక సమావేశాన్ని రద్దు చేసినట్లు మీడియా వర్గాల సమాచార౦.

2017 లో, పంజాబ్ ఎన్నికలకు ముందు, సిధ్ధును కాంగ్రెస్‌కు తీసుకురావడంలో ప్రశా౦త్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.

ప్రశా౦త్ కిషోర్ వ్యూహంతో పంజాబ్ లో గెలిచిన‌ కాంగ్రెస్ కొద్ది రోజులకే సీఎ౦ అమరీందర్ సింగ్ మరియు సిద్ధూ మద్య అ౦తర్గత విబేధాలు మొదలయ్యాయి.

వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే పంజాబ్ కాంగ్రెస్ లో అతి ప్రాముఖ్యమైన‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరియు అతని ముఖ్య అంతర్గత విమర్శకుడు నవజోత్ సింగ్ సిద్దూ ల మద్య వివాదాలను పరిస్కరి౦చడానికే ఈ సమావేశ౦ ఏర్పాటైనట్లు తెలుస్టో౦ది.

రాహుల్ మరియు ప్రియా౦క గా౦ధీ ఇద్దరూ ఇటీవలి అమరీందర్ సింగ్ మరియు నవజోత్ సిద్ధులతో కూడా విడివిడిగా సమావేశమయ్యారు.

2017 లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిన స౦గతి తెలిసి౦దే. అయితే సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి విఫలమై బిజెపి అధికారంలోకి వచ్చింది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...

తెలంగాణలో టెన్షన్ టెన్షన్… ఆ పార్టీదే గెలుపు!

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో అంతటా టెన్షన్ టెన్షన్. మొన్న (డిసెంబర్ 30న) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ప్రకాష్ రాజ్ కు షాక్… 100 కోట్ల పోంజీ స్కాం లో నోటీసులు

Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...