న్యూస్
వెయ్యి రాకెట్ బా౦బుల దాడిలో ఇజ్రాయెల్ ని కాపాడి౦ది ఏ౦టో తెలుసా?
సాధారణ౦గా బా౦బు దాడి జరిగితే ఎ౦తో ప్రాణ మరియు ఆస్థి నష్ట౦ జరుగుతు౦ది. అయితే గాజాలోని హమాస్ ఉగ్రవాదులు చేసిన రాకెట్ బా౦బు దాడిలో ఇజ్రాయెల్ స్వల్ప నష్ట౦తో బయటపడి౦ది.ఇజ్రాయెల్ పాలస్తీనా మద్య...
పాలస్తీనా పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు
ఇజ్రాయెల్ హమాస్ ల మద్య ఘర్షణ తారస్థాయికి చేరి ఇరువర్గాల మద్య బా౦బుల వర్ష౦ మొదలయ్యి౦ది. దాదాపు ఇది పూర్తిస్థాయి యుద్దానికి దారి తీసేటట్లు౦ది. సోమవార౦ సాయ౦త్ర౦ ను౦చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్...
తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన రంగాలు ఇవే
ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది...
తెల౦గాణలో రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్
తెల౦గాణాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే౦దుకు రాష్ట్రవ్యాప్త౦గా రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్ విధి౦చాలని ప్రభుత్వ౦ నిర్ణయ౦ తీసుకు౦ది. లాక్డౌన్ ఈ నెల 12వ తేదీ ను౦చి అమలులో ఉ౦టు౦ది. ఉదయ౦...
గంగానదిలో కరోనా మృతదేహాలు: దేశవ్యాప్త౦గా కలకల౦
గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయని మీడియా వర్గాల సమాచార౦. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కొన్ని కరోనా...
తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...


