న్యూస్

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో ప్లాట్‌ఫారమ్ సైడ్‌ వాల్‌ను ఈ...

తెలంగాణ: పెండింగ్ చలాన్లపై రాయితీ… ఇవాళే ఆఖరు తేదీ

తెలంగాణ: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన రాయితీ ఇవాళ్టితో ముగియనుంది (Last day for Pending Challans Clearance). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 26వ తేదీ నుంచి పెండింగ్ చ‌లాన్ల...

జీరో టికెట్ తీసుకుకపోతే రూ.500 జరిమానా

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... రాష్ట్ర మహిళలకు TSRTC బస్సులలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం జరిగింది. అయితే TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహిళలందరూ తప్పనిసరిగా జీరో టికెట్ తీసుకోవాలి...

గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ...

భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కు (Mohammed Shami received Arjun Award) దక్కింది. అలాగే భారత పేసర్ షమీతోపాటు...

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పై మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు మన దేశంలోనే కాకుండా ఆ దేశంలో కూడా చిచ్చు రేపుతున్నాయి. సోమవారం మాల్దీవ్స్ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్......

Newsletter Signup