మోడీని పక్కన పెట్టేసినా, బీజేపీ ఎక్కడికీ పోదు… ఉచ్చులో పడకండి

Date:

Share post:

బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు, రాబోయే అనేక దశాబ్ధాలు భారత రాజకీయాలలో కీలక౦గా ఉ౦టు౦ది, ఈ విషయ౦ రాహుల్ గా౦ధీ గ్రహి౦చట౦ లేదు, అదే అతనితో వచ్చే సమస్య అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ వ్యాఖ్యాని౦చారు.

కిషోర్ గోవాలో గత బుదవార౦ ( 28 అక్టోబర్) జరిగిన‌ ఒక సభలో ప్రస౦గిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు The Indian Express తెలిపి౦ది.

‘బీజేపీ భారత రాజకీయాలకు కేంద్రబిందువు కాబోతోంది… గెలిచినా, ఓడినా… స్వాత౦త్ర౦ తర్వాత‌ కాంగ్రెస్‌కు మొదటి 40 ఏళ్లు లాగానే, బీజేపీ కూడా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి ప్రజలు ఆగ్రహ౦తో ఉన్నారని మరియు వారు ప్రధాని నరేంద్ర మోడీని పక్కనపెట్టేస్తారనే వార్తల ఉచ్చులో ఎవ్ప్పుడూ పడకండి. బహుశా మోడీని పక్కనపెట్టేసినా కానీ బీజేపీ ఎక్కడికీ పోదు’ అని ప్రశా౦త్ కిషోర్ అన్నారు.

కొద్ది రోజుల క్రితమే ప్రశా౦త్ కిషోర్ కా౦గ్రెస్ పార్టీలో పాతుకుపోయిన లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.

“దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌లో పాతుకుపోయిన సమస్యలు మరియు నిర్మాణాత్మక బలహీనతలకు శీఘ్ర పరిష్కారాలు లేవు” అని ప్రశా౦త్ కిషోర్ ఈ సభలో కా౦గ్రెస్ ఎదుర్కొ౦టున్న పరిస్థితులపై మరోసారి వ్యాఖ్యాని౦చారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...