కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల
Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్ లో అ౦దుబాటులోకి వచ్చినట్లు సాక్షి పత్రిక తెలిపి౦ది. ఈ...
మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు
మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్ను ఛత్తీస్గఢ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడిని ఛత్తీస్గఢ్కు తీసుకువస్తున్నామని,...
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం
మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసిన...
ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య
దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.డిసెంబర్...
ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్
హరిద్వార్లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద...
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆ౦క్షలు, తెల౦గాణా హైకోర్టు ఆదేశ౦
ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్య౦లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెల౦గాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర౦లో కోవిడ్, ఓమిక్రాన్ పరిస్థితులపై గురువారం విచారణ చేపట్టిన హైర్టు......


