అదానీ గ్రూప్ ఛైర్పర్సన్, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఐదు సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ తెలిపారు (Gautam...
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పైకి చేరుకునే క్రమంలో ప్లాట్ఫారమ్ సైడ్ వాల్ను ఈ...
తెలంగాణ: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన రాయితీ ఇవాళ్టితో ముగియనుంది (Last day for Pending Challans Clearance). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్ల...
తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... రాష్ట్ర మహిళలకు TSRTC బస్సులలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం జరిగింది. అయితే TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహిళలందరూ తప్పనిసరిగా జీరో టికెట్ తీసుకోవాలి...
ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ...