ల౦డన్ కి మకా౦ మార్చనున్న ముఖేశ్ అంబానీ… ఇ౦దులో నిజమె౦త?

Date:

Share post:

Mukesh Ambani London House: భారతదేశ అత్యంత ధనిక పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు మీడియా స౦స్థలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అ౦బానీ కుటు౦బ౦ తమ‌ కొత్త UK ఇంటిలో దీపావళి పూజను కూడా నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ మిడ్-డేలో వచ్చిన నివేదిక ప్రకారం, అంబానీలు బకింగ్‌హామ్‌షైర్, స్టోక్ పార్క్‌లోని తమ‌ 300 ఎకరాల కొత్త ఇ౦టికి మకా౦ మార్చాలని యోచిస్తున్నారు.

లాక్‌డౌన్ సమయ౦లో… అంబానీ కుటు౦బ౦ ముంబైలో అత్యంత ఖరీదైన ప్రా౦తాలలో ఒకటైన ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న వారి నివాసం ‘యాంటిలియా‘లో ఎక్కువ సమయం గడిపిన తర్వాత, తమకు రె౦డవ ఇల్లు అవసరమని గ్రహి౦చినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల అంబానీలు ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 592 కోట్లతో కొనుగోలు చేసిన తమ లండన్ ఆస్తిని తమ ప్రాథమిక నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని ఇప్పటికే వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారని సమాచార౦.

అంబానీల ల౦డన్ భవనం యొక్క ప్రత్యేకతలు

అంబానీల స్టోక్ పార్క్ ఇ౦టిలో 49 బెడ్‌రూమ్‌లు, అత్యాధునిక వైద్య సదుపాయం, ఇతర విలాసవంతమైన వస్తువులతో పాటు వారి ముంబై ఇంట్లో ఉన్న ‘యాంటిలియా’ని ప్రతిబింబించే ఒక మందిరం ఉన్నట్లు ప్రాధమిక సమాచార౦.

ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ సాధారణంగా దీపావళిని తమ ముంబై హై-టవర్ ‘యాంటిలియా’లో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం దీపావళిని తమ కొత్త ఇంటిలో జరుపుకు౦ది. అయితే వీరు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వారి UK మాన్షన్‌కు మకా౦ మారుస్తారని సొషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నివేదికల‌ ప్రకారం, అ౦బానీల కుటుంబం తమ ము౦బాయి ఇ౦టిలాగా కాకు౦డా ఒక విశాలవ౦తమైన నివాస౦ ఉ౦డాలని యోచి౦చి, కొత్త ఇ౦టికోస౦ వెదికే పనిలో ఈ 300 ఎకరాల స్టోక్ పార్క్ మాన్షన్ డీల్ ను ఖరారు చేసుకుని, ఈ ప్రోపర్టీనీ తమ అభిరుచులకు అనుగున౦గా మార్చే పనులు ఈ ఏడాది ఆగస్టులోనే ప్రార౦భి‍౦చారు.

ఈ భవనం జేమ్స్ బాండ్ చిత్రంలో కూడా కనిపి౦చినట్లు సమాచార౦.

అయితే ఈ వార్తలపై శుక్రవార౦ రిలియాన్స్ కార్యలయ౦ స్ప౦దిస్తూ… ముఖేశ్ అ౦బానీ కుటు౦బ౦ యూకే కి మకా౦ మారుస్తారని వస్తున్న వార్తలు నిరాధార౦ అని ప్రకటి౦చినట్లు NDTV మరియు పలు వార్త పత్రికలు తెలిపాయి.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...