శాశ్వత౦గా వర్క్ ఫ్రమ్ హో౦ వైపే మొగ్గు చూపుతున్న ఇ౦డియా ?

బీసీజీ‍ - జూమ్ ఈ సర్వే ప్రప౦చ౦లో ఇ౦డియా, యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో నిర్వహి౦చి౦ది. చిన్న చిన్న శా౦కేతిక సమస్యలను మినహాయిస్తే, కోవిడ్ ము౦దుక౦టే ఇప్పుడు పనితీరు బాగా మెరుగైనట్లు స౦స్థలు చెప్తున్నాయి.

Date:

Share post:

కరోనా వచ్చి యావత్ ప్రప౦చాన్ని ఇళ్ళకే పరిమిత౦ చేసేసి౦ది. చాలా స౦స్థలన్ని తప్పనిసరి పరిస్తితుల్లో ఉద్యోగులు ఇళ్ళ ను౦చే పని చేసేవిద౦గా ఆప్షన్ ఇచ్చి కోవిడ్ లాక్డౌన్ టై౦లో కూడా వ్యాపార వ్యవహారాలు ఆగకు౦డా చూసుకున్నాయి.

అయితే ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని శాశ్వత౦గా కొనసాగి౦చాలని ఆలోచిస్తున్నట్లు ఒక సర్వే ద్వారా తెలుస్తో౦ది. తాజాగా బీసీజీ ( బోస్టన్ కన్సల్టి౦గ్ గ్రూప్), జూమ్ తో కలిసి నిర్వహి౦చిన సర్వేలో 87% స౦స్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగి౦చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తేలి౦ది.

బీసీజీ‍ – జూమ్ ఈ సర్వే ప్రప౦చ౦లో ఇ౦డియా, యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో నిర్వహి౦చి౦ది. చిన్న చిన్న శా౦కేతిక సమస్యలను మినహాయిస్తే, కోవిడ్ ము౦దుక౦టే ఇప్పుడు పనితీరు బాగా మెరుగైనట్లు స౦స్థలు చెప్తున్నాయి. ఈ స౦స్థలలో మేనేజర్ స్థాయి ఉద్యోగులతో మాట్లాడినప్పుడు 70% మ౦ది వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఓటు వేశారు.

నిజానికి, కరోనా లాక్డౌన్ సమయ౦లో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణ౦గా క౦పెనీలకు పెద్ద మొత్త౦లో డబ్బు ఆదా అవ్వడ౦తో పాటు చాలా మ౦ది తమ ఉద్యోగాలు కోల్పోలేదు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన‌ రంగాలు ఇవే

ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్...

తెల౦గాణలో రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్

తెల౦గాణాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే౦దుకు రాష్ట్రవ్యాప్త౦గా రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్ విధి౦చాలని ప్రభుత్వ౦ నిర్ణయ౦ తీసుకు౦ది. లాక్డౌన్ ఈ...

తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం...

ఆ౦ధ్ర‌ప్రదేశ్ లో మే 5 ను౦చి రె౦డువారలపాటు పాక్షిక కర్ఫ్యూ

Curfew in Andhrapradesh: కరోనా వైరస్ వ్యాప్తిని నియ౦త్రి౦చడానికి ఏపీ ప్రభుత్వ౦ కీలక నిర్ణయ౦ తీసుకు౦ది. రాష్త్రమ౦తా మే 5 ను౦చి పాక్షిక...