ప్రా౦తీయ వార్తలు

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం బుధవారం 26 మంది ఐఏఎస్‌ అధికారులకు బదిలీ మరియు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు (Telangana IAS officers...

ఘనంగా నుమాయిష్ ఎక్సిబిషన్ ప్రారంభం

హైదరాబాద్ లో నుమాయిష్ సందడి ప్రాంభమైంది. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ నుమాయిష్‌ని (Nampally Numaish Exhibition 2024) తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...

అనకాపల్లిలో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక కుటుంబం అంత సైనైడ్ తాగి...

జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్

ఏపీ లో వైసీపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల!

ఏపిలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల (YS Sharmila AP Congress President)...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in Anantapuram District)  కొనింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...

Newsletter Signup