ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు...
ఢిల్లీలోని ద్వారక ఏరియాలో చర్చి ని ధ్వంసం చేసిన దు౦డగులు
నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది."నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ...
ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉ౦ది: ప్రధాని మోదీ
Parliament Winter Session 2021: ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గళం విప్పవచ్చు...
ఒకరు తన మత౦ మారిన కారణ౦గా వారి కుల౦ మార్చడానికి వీల్లేదు: మద్రాస్ హైకోర్టు
ఒక వ్యక్తి ఒక మతం నుండి మరొక మతానికి మారిన కారణంగా వారి కులాన్ని మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు, నవంబర్ 17, బుధవారం నాటి ఉత్తర్వులో తెలిపినట్లు ప్రముఖ 'లా' పత్రిక...
గాల్వాన్ హీరో కల్నల్ బి సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రదానం
జూన్ 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన కల్నల్ బి సంతోష్ బాబుకు మంగళవారం మహావీర చక్ర ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల...
ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦
ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...


