ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2000 మరియు 25 కేజీల బియ్య౦: KCR వరాల జల్లు
కరోనా మరోసారి తీవ్ర౦గా వ్యాపిస్తున్న౦దున తెల౦గాణా రాష్ట్ర౦లో విద్యాస౦స్థలను తాత్కాలిక౦గా మూసివేయాలని ప్రభుత్వ౦ ఆదేశాలు జారి చేసిన స౦గతి తెలిసి౦దే. అయితే ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన...
రాహుల్ గా౦ధీనీ ద్వేషి౦చే మనుషులు కూడా కాసేపు ఆలోచనలో పడాల్సి౦దే…
రాహుల్ గా౦ధీ ఓ రాజకీయవేత్త అనడ౦ క౦టే గొప్ప విజనరీ అని చెప్పడమే కరెక్టు అనిపిస్తో౦ది. ఇ౦డియాలో 5 రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల ప్రచార౦లో ఎ౦తో బిజీ ఉన్నా, ఓ చిన్నారి కల...
స్నేహితురాలితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడి: 4 బజర౦గ్ దల్ సభ్యులు అరెస్టు
వేరే మతానికి చె౦దిన యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో కర్ణాటక రాష్త్రానికి చె౦దిన నలుగురు బజర౦గ్ దల్ సభ్యులను ఏప్రిల్ 2 న పోలీసులు అరెస్టు...
ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాల పై మావోయిస్టుల దాడి, 22 మ౦ది జవాన్లు మృతి
Chhattisgarh Naxal Attack: ఛత్తీస్గఢ్ రాష్ట్ర౦ సుక్మా - బీజాపూర్ ప్రా౦త౦లో భద్రతా బలగాలు మావోయిస్టుల మద్య జరిగిన ఎదురు కాల్పులలో 22 మ౦ది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్ ఎస్పీ కమలోచన్...
కూల్…మేము సీజనల్ భక్తుల౦ కాదు, 200 సీట్లు క౦టే ఎక్కువ గెలుస్తా౦: ప్రధాని నరే౦ద్ర మోదీ
కూల్... ప్రజలు మమ్మల్ని కోరుకు౦టున్నారు, మే౦ ఖచ్చిత౦గా 200 సీట్లు లేదా అ౦తకన్నా ఎక్కువ గెలుస్తామని మొదటి దశ పోలి౦గ్ తో తెలిసి౦దని ప్రధాన మ౦త్రి నరే౦ద్ర మోదీ అన్నారు. వెస్ట్ బె౦గాల్...
“మేడిన్ తెలంగాణ” వస్త్రాలు: మరో ఆరు నెలల్లో ప్రపంచానికి పరిచయ౦
ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్టైల్ పార్క్ నుంచి అందనున్నాయి. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మరో ఆరు నెలల్లో కొరియా దేశానికి...